మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. …
మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. …
క్రీడల ప్రాధాన్యతలో వెండితెర మీద చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా జీ స్టూడియోస్, బోనీ కపూర్, …
రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. …
ఈనెల 11న విద్యాదీవెన పథకం ద్వారా సాయం జమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం టూర్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, …
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదనపు నిధుల సమీకరణ, పథకాల అమలుకు నిధుల సర్దుబాటు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరుగుతుందని భావిస్తున్నారు. అప్పుల్లో కేంద్రం విధించి కోతను ఎలా అధిగమించాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం …
హైదరాబాద్లో వాహనాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మారుతి సుజుకీ పవన్ మోటర్స్లో గ్రాండ్ విటారా కారును ఆయన ప్రారంచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వాహన కాలుష్యం వల్ల చాలా జబ్బులు వ్యాపిస్తున్నాయని …
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ బీజేపీలో అధినాయకత్వం మార్పులు చేపట్టింది. తెలంగాణ బీజేపీ కొత్త ఇన్చార్జ్గా సునీల్ బన్సాల్ను అధిష్టానం నియామించింది. సునీల్ బన్సాల్ తెలంగాణతో పాటు బెంగాల్, ఒడిశాకు ఇన్చార్జ్ వ్యవహరిస్తారు. మునుగోడు ఉప …
రాచకొండ పరిధిలో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ పేర్ల మీద లోన్స్ తీసుకుని ఎగ్గొడుతోంది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కంపెనీ సృష్టించి …
ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పి ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై బుధవారం మధ్యాహ్నాం ఎస్పి ఫకీరప్ప మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ …
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్లాలని ప్రయత్నించిన యువకుడిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మైగ్రేషన్, ప్రొవిజినల్, కన్సాలిడేటెడ్ మెమోరాండం మార్క్ సర్టిఫికేట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 …
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి తలసాని, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, ఎంఎల్ఏ దానం నాగేందర్, మేయర్ …
సాహితి చైర్మన్ టిటిడి పదవిపై జగన్ ప్రభుత్వం ఆలోచన….. తెరాస ప్రభుత్వం సాహితి చైర్మన్ పై చర్యలకు ముందడుగు కథలనున్న సాహితీ ఇన్ఫ్రా పై కేసులు విచారణ…. సాహితి ఇన్ఫ్రా లో ఇళ్ల కోసం దాదాపుగా 2 వేలమంది బాధితులు రోడ్లపై …
మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ …
సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో జానకి సుందర్, అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో సందీప్ ఆర్ మలయాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్`. అశోక్ ఆరాన్ దర్శకుడు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో …
రాయదుర్గం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాన్స్ జెండర్ మృతి చెందారు. మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ట్రాన్స్ జెండర్ సుధాకర్ అలియాస్ మౌనిక(24) ఖాజాగుడా వైపు వెళ్తున్నారు. ESCI గేటు వద్ద బైక్ అదుపు తప్పడంతో …
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై కోర్టు స్టే విధించింది. జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయ పడ్డ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి …
పన్ను చెల్లింపుదారుల ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది,ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అవుతుంది. ఏ ప్రభుత్వం పాలించినా, ఈ సంస్థ ఆమోదం లేకుండా,ఉచిత విద్యుత్, ఉచిత నీరు,ఉచిత పంపిణీ లేదా …
2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ….10 మంది కేంద్ర మంత్రుల ఆస్తుల ప్రకటన ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన తాజా ప్రకటనలో, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు రూ. 26 లక్షలకు పెరిగాయి – మార్చి 2021 చివరి నాటికి …
తెలంగాణ ఏర్పాటుకు ముందు 91 గురుకులాలు…… కెసిఆర్ పాలనలో 183 గురుకులాల….. మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి …
ఏ పదవి చేపట్టినా.. వన్నె తెచ్చిన నాయకుడు వెంకయ్య నాయుడు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారని చెప్పారు. ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి …
సిసిఎస్, జూబ్లీహిల్స్, బాచుపల్లి పిఎస్ లలో కేసు నమోదు. సామాన్యులకైతే ఒక లెక్క…. బడా నేతలకైతే మరో లెక్క పోలీసుల తీరే అనుమానాస్పదం? చిన్న చిన్న దొంగతనాలకు అలవాటుపడ్డ సామాన్యులకైతే పోలీసులు ఒకరకమైన ట్రీట్మెంట్ ఇస్తారు అదే నేతలైతే మరో …
రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాలకు పైగా పంటలపై ఎఫెక్ట్ పడిందిబీజేపీ నాయకురాలు విజయశాంతి కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. …
ఎస్ఐ ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అట్రాసిటీ కేసు పెడతా…….ఎస్ఐ నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దురుసుగా ప్రవర్తించడంతో పాటు అకారణంగా కొట్టాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే ప్రాంతానికి …
సాంకేతిక కారణాల వల్ల ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను నెల 28 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్రమంలో రాష్ట్రంలో మొత్తం 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు …
ఉప ఎన్నిక పై ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారు మునుగోడు ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యత్వ రాజీనామా పత్రాన్ని సోమవారం శాసనసభ భవనంలోని …
చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్కు చేనేత చాలెంజ్….తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ స్వీకరణ భారతీయ కళలు ఎంతో విశిష్ట స్థానాన్ని పొందాయని, అలాంటి వాటిల్లో వారసత్వంగా విరాజిల్లుతున్నదీ.. సృజనాత్మకమైనదీ చేనేత కళా రంగమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నేడు జాతీయ …
పోస్టర్లపై ఫోజులిచ్చి ఫొటోలు దిగే సినిమావారితో ప్రయోజనం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు‘పవన్ కల్యాణ్ రాజకీయంగా నడుస్తామంటున్నారు. అది సాధ్యమా? మూడు కిలో మీటర్లయినా రాజకీయాల్లో నాతో నడవగలరా? అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో …
తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం అందర్నీ శిక్షిస్తాం మంత్రి అయినా ప్రధాన అయినా ముఖ్యమంత్రి అయిన ఎవరైనా సరే అని చెప్పే చట్టం సాక్షాత్తు పోలీస్ కమిషనర్ బాధితులు వెళ్లి సాహితి చైర్మన్ ఇలా చేస్తున్నాడు మమ్మల్ని అందరినీ మోసం చేశాడు …
సాహితి ఇన్ఫ్రా చేస్తోంది పచ్చి దగా…. తెలుగు రాష్ట్రాల్లో మోసాల్లో వారిదే పై చేయి 2015 నుండి 2022 వరకు అన్ని ప్రాజెక్టులు జీరో సాహితీ ఇన్ఫ్రా పై పోలీసులు కేసులు నమోదు చేయరా……. మోసాలకు పెట్టింది పేరుగా సాహితీ ఇన్ఫ్రా …
జూన్ 29న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి కరాచి కృష్ణ సైకిల్ యాత్ర చేపట్టాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుమళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ అతడు సైకిల్ యాత్ర చేపట్టాడు. ప్రజా చైతన్య సైకిల్ యాత్ర పేరుతో ఈ …
నగరంలోని హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు. రాయదుర్గం పీఎస్ పరిధి మణికొండలో హుక్కా సెంటర్లను అక్రమంగా నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు. 9 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల …
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, పడుతున్న కష్టాలను చూసి చూసి వాటిని పరిష్కరించేందుకు వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం …