ఈ నెల 28 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 31న బడ్జెట్
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని.అసెంబ్లీ కార్యదర్శి కి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు....
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని.అసెంబ్లీ కార్యదర్శి కి స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు....
అంతా అనుకున్నట్టే ఏపి నుంచి నాలుగో సీటు కోసం ముఖేష్ అంబానీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆతని సన్నిహితుడు , ప్రముఖ వ్యాపార వేత్త, పరిమళ్ నత్వానికి...
రెండు విడతల్లో జరిగే స్థానిక ఎన్నికలకు ఈ నెల 27, 29న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మంత్రులకు టార్గెట్లు పెట్టి,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి అప్పుడే 80...
తన పాలనపై తనకే నమ్మకం లేనంత మహోన్నత పాలన ఏపి సిఎం జగన్ ప్రజలకు అందిస్తున్నారని ఎద్దేవా చేసారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు....
కొందరు పోలీసు అధికారులు డబ్బుకి అమ్ముడు పోయి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుగాలి ప్రీతీ తల్లి ఆరోపించారు. సోమవారం కర్నూలులో జనసేన అధ్యక్షుడు పవన్...
నిత్యం కిటకిటలాడే తిరుమల కొండలు కరోనా ప్రభావంతో భక్తులు తక్కువై క్షణాలలో దర్శనం అవుతోంది. కరోనా వైరస్ని సోకకుండా ఇప్పటికే తిరుమల, తిరుపతితో సహా తన అనుబంధ...
మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వ పెత్తనం చేయాలని భావించి చీకటి జీవోలతో హస్తగతం చేసుకునేలా వ్యవహరించిందని కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు...
దేశంలో ఎక్కడా వినిపించని కనిపించని కొత్త కొత్త మద్యం బ్రాండ్లను ఏపి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మిస్తున్నారని దీని వల్ల తమ ఆరోగ్యం పాడవుతోందన్న ఆందోళన వ్యక్తం...