గజపతి రాజుల లక్షల కోట్ల ఆస్తులకు కాళ్లు వచేస్తున్నాయా…?
వియనగరం రాజులు స్థాపించిన మాన్సాస్ ట్రస్టు నుంచి వందకు పైగా ఆలయాలకు వారసత్వ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిని ఎలాగైనా తప్పించాలని వ్యూహం రచించిన మంత్రి బొత్స...
వియనగరం రాజులు స్థాపించిన మాన్సాస్ ట్రస్టు నుంచి వందకు పైగా ఆలయాలకు వారసత్వ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిని ఎలాగైనా తప్పించాలని వ్యూహం రచించిన మంత్రి బొత్స...
గత ఎన్నికలలో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ… తాజాగా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్తగా తొలిసారి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు...
ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని పలువురు ఈసీ దృష్టికి తీసుకురాగా అది ఎన్నికల నిర్వహరణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్ కుమార్ స్పష్టం చేసారు....
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఎపి డిజిపి గౌతం సవాంగ్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే...
శ్రీకాకుళం జిల్లా టీడీపీ యువనేత, జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ చౌదరిలక్ష్మికుమారుడు ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించడం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చౌదరి కుమారుడు అవినాష్...
కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర సహకార బ్యాంక్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు అప్రైజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఖాతాదారులను బురిడీ కొట్టించడంతో పాటు...
రాజధాని కోసం రైతులు, మహిళలు విద్యార్ధులు చేస్తున్న దీక్షలకు తోడుగా నిరసనలు 80వ రోజుకి చేరువవుతున్న ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ...
అసలు పునాదులే తీయలేదంటూ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైసిపి చేసిన ప్రచారం అబద్దమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా మరోసారి తేల్చేసింది. గురువారం...
శరవేగంగా విస్తరిస్తున్న కరోనాపై ఆందోళన లేదని కొందరు భరోసా ఇస్తూన్నా తెలుగురాష్ట్రాలలో ఎప్పుడు ఎవరికి సోకుంతుందో అనే భయాందోళన చాలా కనిపిస్తోంది. తాజాగా కాకినాడలోనూ కరోనా ఉన్నట్టు...